Exclusive

Publication

Byline

గణేష్ నిమజ్జనం కోసం ముమ్మరంగా ఏర్పాట్లు.. హైదరాబాద్‌కు అమిత్ షా!

భారతదేశం, సెప్టెంబర్ 4 -- సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ హైదరాబాద్‌లో రోడ్ల మరమ్మతులు, బారికేడింగ్‌లు, వీధి దీపాలను వేగవంతం చేస్త... Read More


దక్షిణ మధ్య రైల్వే రికార్డు.. ఏప్రిల్-ఆగస్టు మధ్యలో అత్యధికంగా రూ.8,593 కోట్ల ఆదాయం!

భారతదేశం, సెప్టెంబర్ 4 -- దక్షిణ మధ్య రైల్వే ఏప్రిల్-ఆగస్టు 2025 మధ్య కాలంలో అత్యధిక స్థూల మూల ఆదాయం రూ.8,593 కోట్లను నమోదు చేయడం రికార్డు సృష్టించింది. గత సంవత్సరం ఇదే కాలంలో సాధించిన రూ.8,457 కోట్ల ... Read More


పిఠాపురంలో టీచర్స్ డే సెలబ్రేషన్స్.. 2 వేల మంది టీచర్లకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన పవన్ కల్యాణ్

భారతదేశం, సెప్టెంబర్ 4 -- ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన నియోజకవర్గంలోని ఉపాధ్యాయులకు ఒక రోజుముందుగానే కానుకలు పంపించారు. ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5వ తేదీన ఉంది. అయితే ఈరోజు అంటే సెప్టెంబర్ 4వ తేద... Read More


ఉద్యోగులకు హెల్త్ కార్డులు.. 8న సమావేశం తర్వాత విధి విధానాలతో ఉత్తర్వులు!

భారతదేశం, సెప్టెంబర్ 4 -- రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనితో నగదు రహిత చికిత్స పొందగలుగుతారు. ఉత్తర్వులు జారీ చేసే ముందు విధానాలను ఖరార... Read More


కొందరు కావాలనే యూరియాను దారి మళ్లిస్తున్నారు.. దుష్ప్రచారం చేస్తే జైలులో వేస్తాం : చంద్రబాబు

భారతదేశం, సెప్టెంబర్ 3 -- ఏపీలోని ప్రతి జిల్లాలోనూ ఎరువులు అందుబాటులో ఉన్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. కొందరు కావాలనే ఉద్దేశంతోనే యూరియాను దారి మళ్లిస్తున్నట్టుగా చెప్పారు. ఎరువు లభ్యతపై సచివాలయంలో మ... Read More


అందుకే బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ.. యూరియా కొరతపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు!

భారతదేశం, సెప్టెంబర్ 3 -- ఎరువుల కష్టాలపై చంద్రబాబును వైఎస్ జగన్ ప్రశ్నించారు. మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కానీ రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారని విమర్శ... Read More


మీ ఫ్యామిలీ పంచాయితీలోకి నన్నెందుకు లాగుతారు : కవిత కామెంట్స్‌పై సీఎం రేవంత్ రియాక్షన్

భారతదేశం, సెప్టెంబర్ 3 -- తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కవిత మీడియా సమావేశం పెట్టి హరీశ్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరి కారణంగానే బీఆర్ఎస్... Read More


తిరుపతికి వెళ్తున్నారా? త్వరలో సీ ప్లేన్‌ సర్వీసులు.. నీటిపై తేలుతూ గాలిలో విహరిస్తూ!

భారతదేశం, సెప్టెంబర్ 3 -- తిరుపతి సందర్శించే యాత్రికులు, పర్యాటకులు త్వరలో సీప్లేన్ రైడ్‌లను ఆస్వాదించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణి ఆనకట్ట వద్ద నీటి ఆధారిత ఏరోడ్రోమ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్... Read More


'లెక్కలేనన్ని హృదయాల్లో చెరగని ముద్ర వేశారు'.. పవన్ కల్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన ప్రధాని మోదీ

భారతదేశం, సెప్టెంబర్ 2 -- ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కల్యాణ్ మంగళవారం 54 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయనకు ప్రముఖులు, ... Read More


ఆ కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం.. వర్షాలతో తీవ్ర నష్టం కలిగిన జిల్లాలకు తక్షణ సాయం రూ.10 కోట్లు!

భారతదేశం, సెప్టెంబర్ 2 -- ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీగా నష్టం సంభవించింది. దీనిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా మృతి చెందిన... Read More