భారతదేశం, నవంబర్ 23 -- కొద్ది రోజులుగా ఏపీని తుపాన్ భయం వెంటాడుతోంది. మొంథా తుపాను రాష్ట్రంలో బీభత్సం సృష్టించింది. అయితే మరో తుపాను సెనియార్ కూడా ఉంటుందని మెుదట అంచనా వేశారు. అయితే బంగాళాఖాతంలో ఏర్ప... Read More
భారతదేశం, నవంబర్ 23 -- తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కోహెడలో ఇందిరా మహిళ శక్తి చీరలు పంపిణీ జరిగి... Read More
భారతదేశం, నవంబర్ 23 -- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఉదయం అమ్మవారు శ్రీ శ్రీ యోగ నారాయణ అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు... Read More
భారతదేశం, నవంబర్ 23 -- కొన్ని రోజులుగా అనేక వాట్సాప్ గ్రూపులను హ్యాకర్లు టార్గెట్ చేసుకుంటున్నారు. తెలిసిన వ్యక్తుల నుంచే ఫైల్స్ వచ్చినప్పటికీ వాటిని ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే మెుదటగా మీకు తెలిసిన వ్యక... Read More
భారతదేశం, నవంబర్ 23 -- శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్వ్యూ ఆడిటోరియంలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలు జరిగాయి. ఉపరాష్ట్ట్రపతి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమం... Read More
భారతదేశం, నవంబర్ 23 -- శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు భక్తులు భారీగా సంఖ్యలో తరలివస్తున్నారు. అయ్యప్పను తొలివారంలోనే 5.75 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్టుగా అధికారులు వెల్లడించారు. భక్తుల తాకి... Read More
భారతదేశం, నవంబర్ 20 -- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో షాక్ తగిలింది. హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కేసులో ప్రాసిక్యూషన్ చేయడానికి... Read More
భారతదేశం, నవంబర్ 20 -- రాష్ట్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మెుదలైంది. కోటి మందికి కోటి చీరలు అని ప్రభుత్వం చెబుతోంది. రెండు దశల్లో ఈ చీరల పంపిణీ చేయనున్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని... Read More
భారతదేశం, నవంబర్ 20 -- ఏపీకీ మరో తుపాను ముప్పు ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఆ తర్వాత పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతుందని, వాయుగుండంగా బలపడే అవక... Read More
భారతదేశం, నవంబర్ 20 -- శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. మండల-మకరవిళక్కు తీర్థయాత్ర కోసం శబరిమల ఆలయం తెరిచినప్పటి నుండి ఇప్పటివరకు మూడున్నర లక్షల మందికిపైగా భక్తులు సందర్శించా... Read More