Exclusive

Publication

Byline

ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ చెఫ్ ఉన్న రెస్టారెంట్.. త్వరలో ఇక్కడ ప్రారంభం!

భారతదేశం, జూలై 16 -- ప్రపంచంలోనే మెుట్టమెుదటి ఏఐ చెఫ్ ఐమాన్ దుబాయ్‌లో త్వరలో ప్రారంభమయ్యే కొత్త రెస్టారెంట్ వూహూలో అడుగుపెట్టనుంది. ఈ రెస్టారెంట్ సెప్టెంబర్‌లో బుర్జ్ ఖలీఫా సమీపంలో ప్రారంభం కానుంది. ఈ... Read More


ఐజీఐ ఏవియేషన్‌ రిక్రూట్‌మెంట్.. 10, 12వ తరగతి చదివినవారికి మంచి ఛాన్స్!

భారతదేశం, జూలై 15 -- ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ విమానాశ్రయ గ్రౌండ్ స్టాఫ్, లోడర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ చేస్తోంది. ఈ నియామకం ద్వారా మొత్తం 1446 పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తే... Read More


జనన, మరణ ధృవీకరణ పత్రాల కోసం కేంద్ర ప్రభుత్వ వ్యవస్థను ఉపయోగించనున్న జీహెచ్ఎంసీ.. పక్కాగా సర్టిఫికేట్లు!

భారతదేశం, జూలై 15 -- జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీలో అవకతవకలను అరికట్టడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ).. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(సీఆర్‌ఎస్... Read More


అనంతపురంలోని ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు!

భారతదేశం, జూలై 15 -- మీకు సెంట్రల్ యూనివర్సిటీలో పని చేయాలనే ఆసక్తి ఉందా? అయితే మీ కోసం నాన్ టీచింగ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ వెలువడింది. అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీలో ఔట్‌సోర్సింగ్... Read More


ఎంపీ మిథున్ రెడ్డికి షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు!

భారతదేశం, జూలై 15 -- ఏపీ మద్యం కేసుకు సంబంధించి రోజుకో అప్డేట్ వస్తూనే ఉంది. ఈ కేసు సంచలనంగా మారింది. ఇందులో కీలక వ్యక్తులు ఉండటంతో అందరికీ ఆసక్తి నెలకొంది. మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హై... Read More


తెలంగాణ 1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యానికి పారిశ్రామికవేత్తల సహకారం కావాలి : సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, జూలై 15 -- హైదరాబాద్‌ శామీర్‌పేట జీనోమ్‌వ్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఐకోర్ బయోలాజిక్స్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. జీనోమ్‌వ్యాలీలోని పరి... Read More


రైల్వే బీఎల్‌డబ్ల్యూ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్.. ఐటీఐ, నాన్-ఐటీఐ వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు!

భారతదేశం, జూలై 15 -- మీరు కూడా భారతీయ రైల్వేలో అప్రెంటిస్‌షిప్‌గా చేరాలనుకుంటే మీకోసం మంచి అవకాశం ఉంది. బనారస్ లోకోమోటివ్ వర్క్స్(బీఎల్‌డబ్ల్యూ) అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదలైంది. మీరు అధికారిక వెబ్‌స... Read More


ఏపీఎల్ వేలంలో విశాఖ కుర్రాడికి అత్యధిక ధర.. నితీష్ కుమార్ రెడ్డి, హనుమ విహారి ఎంత ధర పలికారు?

భారతదేశం, జూలై 15 -- విశాఖలోని ఓ హోటల్‌లో ఏపీఎల్ సీజన్ 4కు సంబంధించి క్రీడాకారుల వేలం నిర్వహించారు. ఇందులో విశాఖకు చెందిన పైలా అవినాష్ అనే కుర్రాడిని రాయల్స్ ఆఫ్ రాయలసీమ రూ.11.05 లక్షలకు సొంతం చేసుకుం... Read More


అమెజాన్‌లో సింగిల్ ఛార్జ్‌తో 175 కి.మీ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్.. 8 ఏళ్ల వారంటీ ప్లాన్!

భారతదేశం, జూలై 14 -- ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కంపెనీ ఒబెన్ ఎలక్ట్రిక్ తన పాపులర్ సిటీ కమ్యూటర్ ఎలక్ట్రిక్ బైక్ రోర్ ఈజెడ్‌ను అమెజాన్‌లో అందుబాటులో ఉంచింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా దేశవ్యాప్తంగా... Read More


ఎల్జీ నుంచి కొత్త టీవీలు.. అద్భుతమైన ఏఐ ఫీచర్లు, అదిరిపోయే సౌండ్ కూడా!

భారతదేశం, జూలై 14 -- ఎల్జీ 2025 ఓఎల్ఈడీ ఈవో, క్యూఎన్ఈడీ ఈవో అనే కొత్త టీవీలను భారత్‌లో లాంచ్ చేసింది. కంపెనీకి చెందిన ఈ కొత్త టీవీలు తాజా ఆల్ఫా ఏఐ ప్రాసెసర్ జెన్ 2పై పనిచేస్తాయి. ఓఎల్ఈడీ ఈవోలో కంపెనీ ... Read More