భారతదేశం, సెప్టెంబర్ 4 -- సెప్టెంబర్ 6న హైదరాబాద్లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జీహెచ్ఎంసీ హైదరాబాద్లో రోడ్ల మరమ్మతులు, బారికేడింగ్లు, వీధి దీపాలను వేగవంతం చేస్త... Read More
భారతదేశం, సెప్టెంబర్ 4 -- దక్షిణ మధ్య రైల్వే ఏప్రిల్-ఆగస్టు 2025 మధ్య కాలంలో అత్యధిక స్థూల మూల ఆదాయం రూ.8,593 కోట్లను నమోదు చేయడం రికార్డు సృష్టించింది. గత సంవత్సరం ఇదే కాలంలో సాధించిన రూ.8,457 కోట్ల ... Read More
భారతదేశం, సెప్టెంబర్ 4 -- ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన నియోజకవర్గంలోని ఉపాధ్యాయులకు ఒక రోజుముందుగానే కానుకలు పంపించారు. ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5వ తేదీన ఉంది. అయితే ఈరోజు అంటే సెప్టెంబర్ 4వ తేద... Read More
భారతదేశం, సెప్టెంబర్ 4 -- రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనితో నగదు రహిత చికిత్స పొందగలుగుతారు. ఉత్తర్వులు జారీ చేసే ముందు విధానాలను ఖరార... Read More
భారతదేశం, సెప్టెంబర్ 3 -- ఏపీలోని ప్రతి జిల్లాలోనూ ఎరువులు అందుబాటులో ఉన్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. కొందరు కావాలనే ఉద్దేశంతోనే యూరియాను దారి మళ్లిస్తున్నట్టుగా చెప్పారు. ఎరువు లభ్యతపై సచివాలయంలో మ... Read More
భారతదేశం, సెప్టెంబర్ 3 -- ఎరువుల కష్టాలపై చంద్రబాబును వైఎస్ జగన్ ప్రశ్నించారు. మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కానీ రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారని విమర్శ... Read More
భారతదేశం, సెప్టెంబర్ 3 -- తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కవిత మీడియా సమావేశం పెట్టి హరీశ్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరి కారణంగానే బీఆర్ఎస్... Read More
భారతదేశం, సెప్టెంబర్ 3 -- తిరుపతి సందర్శించే యాత్రికులు, పర్యాటకులు త్వరలో సీప్లేన్ రైడ్లను ఆస్వాదించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణి ఆనకట్ట వద్ద నీటి ఆధారిత ఏరోడ్రోమ్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్... Read More
భారతదేశం, సెప్టెంబర్ 2 -- ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కల్యాణ్ మంగళవారం 54 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయనకు ప్రముఖులు, ... Read More
భారతదేశం, సెప్టెంబర్ 2 -- ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీగా నష్టం సంభవించింది. దీనిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా మృతి చెందిన... Read More